సిరా న్యూస్,విశాఖపట్నం;
నేవీ డే వేడుకల్లో భాగంగా విశాఖ బీచ్ రోడ్లోని 1971 యుద్ద విజయ స్థూపం వద్ద అమర జవాన్లకు తూర్పు నావికా దళం నివాళులు అర్పించారు. అమర్ జవాన్ జ్యోతి ముందు పుష్పగుచ్ఛాలు ఉంచి వారి త్యాగాలు గుర్తు చేసుకు న్నారు.నావి కాదళాధిపతి రాజేష్ పెందేకర్ ఆయ నతో పాటు జిల్లా కలెక్టర్ మల్లికార్జున రావు నేవీ సిబ్బంది నివాళులర్పించా రు.ఈ సందర్బంగా అమర వీరుల త్యాగాలను స్మరించుకున్నారు.