టీటీడీ ప్రముఖులను కలిసిన తితిదే ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్

సిరా న్యూస్,తిరుపతి;

నూతన సంవత్సరం 2024 ను పురష్కరించుకొన్ని తితిదే చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి , కార్యనిర్వహణాధికారి ఏ .వి ధర్మారెడ్డి గారిని,జే. ఈ .ఓ సదా భార్గవి , ఎఫ్ ఏ సి ఏ ఓ బాలాజీ , చీఫ్ ఇంజనీర్ నాగేశ్వరావు మరియు ఇతర ఉన్నతాధికారులను, అధికారులను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియచేసారు ఈ కార్యక్రమంలో తితిదే ఎంప్లాయిస్ బ్యాంకు మరియు తితిదే ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు చీర్ల కిరణ్, కార్యవర్గ సభ్యులు హేమలత, సునీల్ కుమార్, రేఖ, గంట భరత్, ధరణి కుమార్, సారిక, యుగంధర్ రెడ్డి, ఈశ్వర్ నాయక్, సింగరబాబు, ఈశ్వర్, మేకపోతు వెంకటేష్, సురేష్, భార్గవ్ మరియు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *