రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

 సిరా న్యూస్,పల్నాడు;
నాదెండ్ల మండలం అమీన్ సాహెబ్ పాలెం వద్ద ఆర్టీసీ బస్సును కారు ఢీ కొట్టింది. ఇద్దరు మృతి చెందారు. ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వీరు నరసరావుపేటకు చెందిన వారుగా గుర్తించారు. గాయపడిన వారిని నర్సాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *