సిరా న్యూస్,నెల్లూరు
నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం చింతవరం గ్రామంలో విద్యుత్ షాక్ తో బీహార్,జార్ఖండ్ రాష్ట్రాలకి చెందిన ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.
లారీ లిఫ్ట్ పైకి లేపడంతో ప్రమాదవశాత్తు 11 కేవీ విద్యుత్ వైర్లు తగలడంతో ప్రమాదం జరిగింది. మనీష్ చౌదరి, బిరెందర్ కుమార్ అనే ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. చిల్లకూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు