ఇద్దరు దొంగలు అరెస్టు

సిరా న్యూస్,హైదరాబాద్;
టోలిచౌకి వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా ఇద్దరు యువకులు పై అనుమానం వచ్చింది.. పోలీసులను చూసి ఇద్దరు యువకులు పరిపోదానికి ప్రయత్నించారు. పోలీసులు చేజ్ చేసి పట్టుకున్నారు. సయ్యద్ అలీ, అజ్మల్ షరీఫ్ ఇద్దరు గతంలో దొంగతనాలు కేసులు ఉన్నాయని జూబ్లిహిల్స్ ఏసీపీ వెంకటగిరి అన్నారు. నగరంలోని పలు పోలీస్ స్టేషన్ లలో వీరిపై కేసులు ఉన్నాయి. తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసి దొంగతనాలు చేస్తారు. అబిడ్ బియబాని కి దొంగిలించిన సొత్తును ఇస్తారు. 30 తులాల గోల్డ్, 45 తులాల సిల్వర్, 2 మొబైల్ ఫోన్, 100 యుఎస్ దాలర్స్ స్వాధీనం చేసుకున్నామని అయన అన్నారు.
===

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *