సిరా న్యూస్ , కుందుర్పి
ఉమాన్నను ఎంఎల్ ఏ గెలిపించాలి
*బాబు ష్యూరిటీ పంపిణీ
కుందుర్పి మండలంలోని క్లస్టర్-09లో, ఎనుములదొడ్డి గ్రామ పంచాయతీ పరిధిలోని, మల్లాపురం, బోదపల్లి, గ్రామాల్లో బుధవారం బాబు ష్యూరిటీ… భవిష్యత్తుకి గ్యారెంటీ కార్యక్రమం చేపట్టారు. స్థానిక ప్రజల ఇండ్ల వద్దకు వెళ్లి, ష్యూరిటీ బాండ్లను పంపిణీ చేశారు. ఆశయంతో పనిచేస్తున్న ఉమాన్నను గా గెలిపించాలని కోరారు.ఈకార్యక్రమంలో కుందుర్పి మండల టీడీపీ అధ్యక్షులు జి.ధనుంజయ, ఎస్.మల్లాపురం టీడీపీ నాయకులు బి.నాగేంద్ర, ఎనుములదొడ్డి టీడీపీ నాయకులు చాంద్ భాష, జంబుగుంపల విజయ్ కుమార్, టీఎన్ఎస్ ఎఫ్ మండల కార్యదర్శి సునీల్ కుమార్, బోదపల్లి టీడీపీ నాయకులు రామదాసు, భాస్కర్, శ్రీనివాసులు, బాధపల్లప్ప, ఆనంద్, ఆర్టీఎస్ కోఆర్డినేటర్ బి.తిప్పేస్వామి, తదితరులు పాల్గొన్నారు.