శ్రీ వారి సేవలో కేంద్ర మంత్రి

సిరా న్యూస్,తిరుమల;
తిరుమల శ్రీవారిని కేంద్ర మంత్రి భగవత్ కరద్ దర్శించుకున్నారు రాత్రి తిరుమలకు వెళ్లి శుక్రవారం తెల్లవారుజామున స్వామివారికి జరిగే అభిషేక సేవలో ఆలయంలోకి వెళ్లి సతీసమేతంగా స్వామివారికి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు అభిషేక సేవ అనంతరం రంగనాయకులు మండపంలో వేద పండితులచే వేద ఆశీర్వచనంతో పాటు తీర్థప్రసాదాలను టిటిడి అధికారులు అందించడం జరిగింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *