బద్వేలు అసెంబ్లీలో వైకాపా అభ్యర్థి డాక్టర్ సుధాకు 50 వేలకు పైగా మెజార్టీ తీసుకురావాలి

ఎమ్మెల్సీ డిసి గోవింద్ రెడ్డి

సిరా న్యూస్,బద్వేలు;
మే 13వ తేదీ జరగబోయే ఎన్నికల్లో బద్వేలు అసెంబ్లీ వైకాపా అభ్యర్థి డాక్టర్ సుధాకు 50 వేలకు పైగా ఓట్ల మెజార్టీ తీసుకురావాలని మాజీ ఎమ్మెల్యే వైకాపా ఎమ్మెల్సీ డి సి గోవింద్ రెడ్డి పార్టీ నాయకులను కార్యకర్తలను కోరారు ప్రతి ఒక్కరూ కష్టపడి అనుకున్న మెజార్టీని తీసుకురావాలని ఆయన కోరారు మంగళవారం బద్వేల్ మున్సిపాలిటీ కి సంబంధించిన 18 బూత్ లకు కలిపి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన సమావేశం. మేము సిద్ధం, మా బూత్ సిద్ధం!! బూత్ కోర్ కమిటీ సభ్యులు యొక్క పాత్ర బాధ్యతలు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి , ఎమ్మెల్యే సుధమ్మ , బద్వేల్ యువనాయకులు దేవసాని ఆదిత్య రెడ్డి నియోజకవర్గం బూత్ కన్వీనర్ల సమన్వయకర్త రమణారెడ్డి , ఈ కార్యక్రమంలో కూడా చైర్మన్ సింగసాని గురు మోహన్, మున్సిపల్ అధ్యక్షులు సుందర్ రామిరెడ్డి, మున్సిపల్ కన్వీనర్ యద్ధారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ మునయ్య, వైఎస్ఆర్సిపి అధికార ప్రతినిధి వెంకటేశ్వర్లు, రమేష్ బాబు, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ నాగం సుబ్బారెడ్డి సత్యనారాయణ, అనిల్ , ఫైన్స్ శీను, రమణ, రాజేష, పిచ్చయ్య, నరసింహ,బూత్ కన్వీనర్లు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *