సిరా న్యూస్,గన్నవరం;
వైకాపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. కాసేపట్లో వైసీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కలిసి ఎయిర్ ఇండియా విమానంలో ఢిల్లీ వెళ్లారు.
ఏపీలో జరుగుతున్న హింసాకాండకు నిరసనగా జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఢిల్లీలో ధర్నా చేయనున్నారు.