సిరాన్యూస్, ఖానాపూర్
ఘన్పూర్లో ఓటేసిన ఎమ్మెల్యే వెడ్మ బొజ్జ పటేల్
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని ఘన్పూర్ గ్రామ పంచాయతీలో సోమవారం ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జ పటేల్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.