Vedma Bojju Patel: తాగునీటి కోసం బోరు వేయించిన ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ప‌టేల్‌

సిరా న్యూస్, ఖానాపూర్
తాగునీటి కోసం బోరు వేయించిన ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ప‌టేల్‌

నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని బాధనకుర్తి చింతలపెట్‌లో శ‌నివారం ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ప‌టేల్‌ ఆధ్వర్యంలో నూత‌న బోరు వేయించారు. కార్య‌క్ర‌మంలో ఖానాపూర్ మండల‌ అధ్యక్షుడు దయానంద్, కోప్షన్ నెంబర్ మజీద్ భాయ్, గ్రామ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఎస్.కె సజ్జు, మసుల లక్ష్మి, రాజాం గుడాల రాజన్న దొంతుల గంగరాజాం గొంతుల గంగారెడ్డి బొడ్డు నర్సయ్య కొండా భూమశంకర్ ,అనుగంటి హరిప్రసాద్, డుమ్మా ఈశ్వర్, పరిపెల్లి నగేష్, డా నర్సయ్య సాలె, డాక్టర్ మాదిరే, శంకర్ పాలేపు అంజు, జీదుల రవి, కంసాని కిషన్, గొర్రె ముత్తన్న, బుడ్డ రాజన్న, పిల్లి శివ, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *