Vedma Bojju Patel: మొక్కలు నాటిన ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్

సిరా న్యూస్, ఖానాపూర్ టౌన్
మొక్కలు నాటిన ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్

నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని గ్రీన్ ఫీల్ స్టేడియంలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన 75 వన మహోత్సవం కార్యక్రమంలో మున్సిపాలిటీ పాలకవర్గ సభ్యులు, అధికారులతో ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ కలసి మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 75 వన మహోత్సవం సందర్భంగా శుక్ర‌వారం గ్రీన్ ఫీల్డ్ స్టేడియంలో మొక్కలను నాటామని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసర ప్రాంతాల్లో , ప్రభుత్వ ప్రైవేటు సంస్థలలో అధికారులు మొక్కలను నాటి అవి పెరిగి పెద్దయేంతవరకు ర‌క్షించాల‌ని సూచించారు. ఈ కార్యక్రమంలో ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం ,వైస్ చైర్మన్ కావలి సంతోష్ , కౌన్సిలర్స్ నాయకులు నాయిని సంతోష్ , పరిమి సురేష్ ,అమాన్ నుల్ల ఖాన్, అంకం రాజేందర్ , షబ్బీర్ పాషా , మున్సిపల్ కమిషనర్ మనోహర్ , ఎంపీడీవో, సిడిపిఓ సరిత, మండల అధ్యక్షులు దొనికేని దయానంద్, పట్టణ అధ్యక్షులు నిమ్మల రమేష్, పి ఏ సి ఎస్, చైర్మన్ లు ఇప్ప శ్రీనివాస్ రెడ్డి, ఆమంద శ్రీను, వెంక గౌడ్, నాయకులు సలీం ఖాన్,తోట సత్యం, యుసూప్ ఖాన్, పుప్పాల శంకర్, గొర్రె గంగాధర్, నేరేళ్ల సత్యనారయణ, చరన్, రాజేందర్, మ్యదరి రాజేశ్వర్, శేషాద్రి, లండేరి రమేష్, జుని, జహీర్,మజీద్, లక్ష్మి పతి, శాకత్ పాషా, జెంగిలి శంకర్, రాజు, బొడ్డు గంగన్న,మీర్జా, నహిం, రామచేందర్,నిట్ట రవి,రమేష్, ముషీర్,జహీర్, రాజేందర్, మున్సిపాలిట అధికారులు సిబ్బంది, మెప్మా,అంగన్వాడి సిబ్బంది, ఖానాపూర్ పట్టణ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *