సిరా న్యూస్,తిరుపతి;
టీటీడీలో స్టేట్ విజిలెన్స్ విభాగం అధికారుల తనిఖీలు కలకలం రేపాయి. గత రెండురోజులుగా పలు విభాగాల్లో విజిలెన్స్ సోదాలు జరుగుతున్ఆనయి. గత ప్రభుత్వ హయంలో పాలకమండళ్లు ఇంజినీరింగ్ పనులకు వేల కోట్ల రూపాయల నిధులు కేటాయించాయి. ఆయా – ఇంజినీరింగ్ పనుల్లో భారీగా అవినీతి జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. శ్రీవారి దర్శనం టికెట్ల కేటాయింపు, శ్రీవాణి ట్రస్టులో అక్రమాలపై ఫిర్యాదులు వచ్చాయి. – గత ఐదేళ్లలో టీటీడీలో జరిగిన అవినీతి, అక్రమాలపై సాక్ష్యాధారాలు విజిలెన్స్ అధికారులు సేకరిస్తున్నట్లు సమాచారం
===