సిరా న్యూస్,ఏలూరు;
ఏలూరు జిల్లా కైకలూరు సమీపంలో పల్లె వెలుగు బస్సు అదుపు తప్పి కొల్లేటిలోకి పల్టీ కొట్టింది. బస్సు ఏలూరు డిపో కి చెందినది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 30 మందికి పైగాప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. స్థానికులు బస్సు అద్దాలు పగలగొట్టి ప్రయాణికులను బయటకు తీసారు.