సిరా న్యూస్,విజయవాడ;
.విజయవాడ ఇంద్రకీలాద్రిపైకొలువుదీరిన కనకదుర్గ అమ్మవా రి ఆషాఢ మాసం సందర్భంగా విశా ఖ కనక మహాలక్ష్మి దేవస్థానం అధి కారులు సారె సమర్పించా రు. ఈవో, ఆలయ సిబ్బంది ఇంద్రకీలా ద్రికి వెళ్లి కనకనదు ర్గ అమ్మవా రికి సారె అందించగా..కనకదుర్గ అమ్మ వారికి సారె సమర్పించేందుకు వచ్చిన ఈవో, ఆలయ అధికారు లు, అర్చకులకు దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానం ఆల య మర్యాదలతో మంగళ వాయిద్యాల నడుమ స్వాగతం పలికారు.అనంతరం వీరు అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారికి పవిత్ర సారె సమర్పిం చారు. అనంతరం వీరికి ఆలయ వేదపండితులు వేదాశీర్వచనం చేయగా, ఆలయ కార్య నిర్వహ ణాధికారి అమ్మవారి ప్రసాదములు, శేషవ స్త్రము, చిత్రపటం అందించారు.