సిరా న్యూస్, హుస్నాబాద్
నూతన గృహప్రవేశానికి హాజరైన వొడితల ఇంద్రనీల్
హుస్నాబాద్ నియోజకవర్గ బీఆర్ ఎస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షులు కామిరెడ్డి క్రాంతి-మమత ల నూతనంగా నిర్మించారు. గురువారం నూతన గృహప్రవేశానికి బీఆర్ ఎస్ పార్టీ యువ నాయకులు వొడితల ఇంద్రనీల్ హాజరయ్యారు. కామిరెడ్డి క్రాంతి-మమత లకు వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.