ఎన్నికలను బహిష్కరించిన వంక బొత్తప్పగూడెం గ్రామ ఓటర్లు

 సిరా న్యూస్,ఏలూరు;
కొయ్యలగూడెం మండలం వంక బొత్తప్పగూడెం గ్రామ ఓటర్లు ఎన్నికలను బహిష్కరించారు. గ్రామాన్ని ఐటీడీఏ పరిధిలో లో కలపాలని ఎన్నికలను బహిష్కరించారు. 2019 ఎన్నికల్లో కూడా ఇదేవిధంగా ఎన్నికలను బహిష్కరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *