Wangari Chandu: గోవధ చట్టాలను కఠినంగా అమలు చేయాలి: హిందూ వాహిని కార్యకర్త వంగరి చందు

సిరాన్యూస్‌, ఓదెల‌
గోవధ చట్టాలను కఠినంగా అమలు చేయాలి: హిందూ వాహిని కార్యకర్త వంగరి చందు
* ఎస్సై అశోక్ రెడ్డికి విన‌తి ప‌త్రం అంద‌జేత‌

గోవధ చట్టాలను కఠినంగా అమలు చేయాలి హిందూ వాహిని కార్యకర్త వంగరి చందు అన్నారు. శ‌నివారం పెద్దపెల్లి జిల్లా ఓదెల మండల కేంద్రానికి చెందిన హిందూ వాహిని ఆధ్వర్యంలో పోత్కపల్లి ఎస్సై అశోక్ రెడ్డికి వినతిపత్రం అంద‌జేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూన్ 17 బక్రీద్ పండుగ పురస్కరించుకొని గోవులను అక్రమంగా తరలిస్తున్న వ్యక్తులు కనిపించినట్లయితే ఈ నెంబర్లో సంపాదించగలరు 789 33 90809 సంపాదించాల‌ని తెలిపారు.తక్షణమే రక్షించడం జరుగుతుందని అన్నారు.కార్యక్రమంలో హిందూ వాహిని కార్యకర్తలు వంగరి చందు, శాతాల కుమార్, దాత రాకేష్, రామగిరి కృష్ణ, ఉదయ్, తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *