ఉమా మహేశ్వర క్షేత్రంలో జలకళ

సిరా న్యూస్,నాగర్ కర్నూలు;
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలంలోని శ్రీ ఉమామహేశ్వరంలో కొండల పై నుంచి పడుతున్న వర్షం నీరు తో భక్తులను పరమశింపజేస్తుంది… గత మూడు రోజులుగా మన్ననూర్ పరిసర అటవి ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షానికి ఉమామహేశ్వ క్షేత్రం జలకళ సంతరించుకుంది.. ఉమామహేశ్వర ఆలయం చుట్టూ కమ్ముకున్న కొండలపై వందలఅడుగుల ఎత్తు నుంచి వర్షపు నీరు ఆలయ పరిసరాల్లోకి జాలు వారుతున్న జలధారలతో భక్తులు, పర్యాటకులు పరవశించి పోతున్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *