కేటీఆర్
సిరా న్యూస్,హైదరాబాద్;
మూసి పరివాహక ప్రాంత ప్రజలను కాంగ్రెస్ పార్టీ భయాందోళన గురిచేస్తుందని.. వాళ్లు నిద్రలేని రాతలు గడుపుతున్నారని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా సాధించలేదని అందుకు కక్షపూరిత రాజకీయాలకు తెరలేపారని ఆయన ఆరోపించారు. మూసి పరివాహక ప్రాంత ప్రజలకు టిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు