ఒక్క నిమిషం ఆలస్యం నిబంధన ఎత్తేసినందుకు స్వాగతిస్తున్నాం

టిఎన్ఎస్ఎఫ్ పెద్దపెల్లి పార్లమెంట్ అధ్యక్షుడు ఎండి వాజిద్

 సిరా న్యూస్,కమాన్ పూర్;
పదో తరగతి పరీక్షల్లో ఒక్క నిమిషం ఆలస్యం నిబంధన ఎత్తివేసినందుకు స్వాగతిస్తున్నామని టిఎన్ఎస్ఎఫ్ పెద్దపల్లి పార్లమెంట్ అధ్యక్షుడు అన్నారు.
. మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష సమయంలో ఒక్క నిమిషం ఆలస్యంగా ఎగ్జామ్ హాల్లోకి అనుమతించేవారు కాదు .. మరి ఇప్పుడు.. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదవ తరగతి పరీక్ష సమయంలో ఒక్క నిమిషం నిబంధనాన్ని ఎత్తేయడాన్ని ఆ సమయాన్ని ఐదు నిమిషాలుగా వచ్చినా గాని విద్యార్థులను పరీక్ష హాల్లో అనుమతించాలని నిర్ణయం తీసుకోవడం ఈ విషయంపై టిఎన్ఎస్ఎఫ్ స్వాగతం ఇస్తుంది ఈ విధంగా విద్యార్థులపై ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది పరీక్ష గది లో అన్ని సౌకర్యాలు తాగడానికి మంచినీరు అయినా గాని చీకటిగా లేకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. విద్య అధికారులు కల్పించాలని కొనడం జరిగింది ఈ కార్యక్రమంలో రెమ్మ సతీష్. రాజేష్ జునేత్ శీను. పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *