సిరా న్యూస్,వికారాబాద్;
వికారాబాద్ జిల్లా తాండూరు లో విషాదయం నెలకొంది. స్నానానికని వెళ్లి బాత్రూంలో కిందపడి మహిళా మృతి చెందింది. స్థానికుల సమాచారం తో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, మృతురాలు అవుసుల వెంకటేశ్వరి (32) గా గుర్తించారు. తాండూర్ పట్టణం గంజి సమీపంలోని గృహ సమాదాయంలో ఘటన జరిగింది.
======================