కాలితో సంతకం చేస్తున్న జాకీర్ పాషా
సిరా న్యూస్,కాగజ్ నగర్;
కొమురం బీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోనిఫారెస్ట్ డివిజన్ ఆఫీసులో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో రెండు చే లు లేని దివ్యాంగుడు జాకీర్ పాషా ఓటు వేసి ఆద ర్శంగా నిలిచాడు. కుటుంబ సభ్యులతో కలిసి పోలింగ్ కేంద్రానికి చేరుకున్న పాషా కాలి సాయంతోనే సంతకం చేసిన అనంతరం ఓటు వేశాడు. కాగా జాకీర్ పాషా కాలి సహాయంతోనే పెయింట్లు వేయడంతో పాటు రోజువారీ పనులు చేసుకుంటున్నాని తెలిపారు..