సిరా న్యూస్,గుడిహత్నుర్:
మానవత్వాన్ని చాటిన రవి నాయక్..
బాధిత కుటుబానికి స్వతహాగా 5000 అందజేత..
గుడిహత్నుర్ మండలం డోoగర్ గావ్ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు దోమకొండ సుధాకర్ ఇల్లు షార్ట్ సర్క్యూట్ తో దగ్దమవ్వగ విషయం తెలుసుకున్న బిఆర్ఎస్ పార్టీ నాయకులు గుడిహత్నుర్ మాజీ సర్పంచ్ పవర్ రవి నాయక్ దోమకొండ సుధాకర్ ఇంటికి వెళ్ళి ఇంటిని పరిశీలించి షార్ట్ సర్క్యూట్ కు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం తక్షణ సహయర్థము 5000 రూపాయలు స్వతహాగా అందించి మానవత్వాన్ని చాటారు.కార్యక్రమంలో వీరితో పాటు పిఏసి ఎస్ ఛైర్మెన్ ముండే సంజీవ్, నాయకులు ససానే సిద్దార్థ్ తదితరులు ఉన్నారు..