సిరాన్యూస్, ఆదిలాబాద్
జాదావార్ వివేకానందకు స్వాగతం పలికిన కలెక్టర్ రాజర్షి షా
ఆదిలాబాద్ జిల్లాకు గురువారం ఎన్నికల వ్యయ పరిశీలకులు జాదావార్ వివేకానంద వచ్చారు.ఈ సందర్భంగా స్థానిక పెన్ గంగా గెస్ట్ హౌస్ లో జిల్లా పాలనాధికారి రాజర్షి షా పూల మొక్కను అందించి స్వాగతం పలికారు.