jeera swami:అల్లంపల్లిలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ధ్వజస్తంభ శిఖర ప్రతిష్ట మహోత్సవం

సిరాన్యూస్‌,ఖానాపూర్
అల్లంపల్లిలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ధ్వజస్తంభ శిఖర ప్రతిష్ట మహోత్సవం
పాల్గొన్న జీయర్ స్వామి, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్

ఖానాపూర్ నియోజకవర్గం కడెం మండలం, అల్లంపల్లి గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ధ్వజస్తంభ , శిఖర ప్రతిష్ట మహోత్సం నిర్వ‌హించారు.ఈ కార్య‌క్ర‌మానికి ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తో కలిసి శ్రీశ్రీశ్రీ త్రదండి చిన్న శ్రీమన్నారాయణ రామనుజ జీయర్ స్వామి హాజ‌ర‌య్యారు. వారి ఆశీస్సులు తీసుకొని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో పార్లమెంట్ కో ఇంచార్జ్ ముస్తాపుర్ అశోక్, ఆదినాథ్, ముకుందరావు రాజు తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *