చేపల లోడు వ్యాన్ బోల్తా..ఒకరికి గాయాలు

సిరా న్యూస్,డొర్నకల్;
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో అదుపు తప్పి చేపల లోడ్ తో వెళ్తున్న వ్యాన్ బోల్తా పడింది. పాదచారుడికి వ్యాన్ డీకొట్టడం తో తీవ్రమైన గాయాలయ్యాయి. ఖమ్మం నుంచి వరంగల్ వైపు చేపల లోడు తో వ్యాన్ వెళ్తుంది.రోడ్డు పై ఉన్న గుంతల వల్ల వ్యాన్ అదుపు తప్పి పల్టీ కొట్టిందని స్థానికులు పేర్కొంటున్నారు. వ్యాన్ లో ఉన్న చేపలు చెల్లా చెదురుగా పడటం తో చేపల కోసం జనం ఎగబడ్డారు. గాయపడిన వారిని పట్టించుకోకుండా చేపలకోసం ఎగబడ్డారు. ఘటన స్థలానికి పోలీస్ లు చేరుకొని జనాలను చెదరగొట్టి ట్రాపిక్ ను అదుపులోకి తెచ్చారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *