శ్రీవారి సేవలో నటి ప్రియాంక జవల్ కర్

సిరా న్యూస్,తిరుమల;
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని సినీనటి ప్రియాంక జవల్ కర్ దర్శించుకున్నారు. రాత్రి తిరుమల వెళ్లి ఇవాళ స్వామి వారికి జరిగే నైవేద్యం విరామం సమయంలో ఆలయం లోకి వెళ్లి మ్రొక్కులు చెల్లించుకున్నారు. టీటీడీ అదికారులు దర్శనం ఏర్పాట్లు చేయడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *