ఎంఎంటిఎస్ స్టేషన్‌లో ఎలక్ట్రిక్ వాహనలకోసం ఛార్జ్ పాయింట్ ప్రారంభం

సిరా న్యూస్,హైదరాబాద్; ;భారతదేశంలోని ప్రముఖ EV ఛార్జర్ తయారీదారులలో ఒకటైన ట్రినిటీ క్లీన్‌టెక్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు ప్రముఖ ఛార్జ్ పాయింట్…

Yakanna: గూడెంలో జాతీయ పౌర హక్కుల దినోత్సవం

సిరాన్యూస్, ఓదెల గూడెంలో జాతీయ పౌర హక్కుల దినోత్సవం ఓదెల మండలంలోని గూడెం గ్రామంలోని దళిత కాలనీలో మంగ‌ళ‌వారం జాతీయ పౌర…

వైసీపీలో చేరిన మాజీ టిడిపి కౌన్సిలర్ హరి ప్రసాద్ రెడ్డి

సిరా న్యూస్,ఎమ్మిగనూరు ; వైయస్సార్ పార్టీ కార్యాలయంలో ఎమ్మిగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుక సమక్షంలో పట్టణంలోని 24 వ…

14సంవత్సరాలు పాలన చేసిన మోసాల చంద్రబాబు, కూటమి పార్టీలకు చరమగీతం పాడండి…

నాగిని రవి సింగారెడ్డి సిరా న్యూస్,నంద్యాల; రాష్ట్రంలో 14 సంవత్సరాలు మోసపు, అబద్దపు పాలన చేసిన మోసాల చంద్రబాబు నాయుడు మరియు…

రైతులకు అన్యాయం చేసిన జగన్

సిరా న్యూస్,కొయ్యలగూడెం; రైతులను అన్యాయం చేసిన వ్యక్తి సీఎం జగన్‌ అని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. రైతుల కోసం…

Kandi Srinivasa Reddy: బూత్ ఇన్‌చార్జీల‌ పాత్ర చాలా ముఖ్యం : కంది శ్రీ‌నివాసరెడ్డి

సిరాన్యూస్, ఆదిలాబాద్ బూత్ ఇన్‌చార్జీల‌ పాత్ర చాలా ముఖ్యం : కంది శ్రీ‌నివాసరెడ్డి * పార్ల‌మెంట్ ఎన్నిక‌ల‌ కార్యాచ‌ర‌ణపై దిశానిర్దేశం *…

క్షేత్రస్థాయిలో సర్కార్ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

ఆగస్టు 15లోగా రెండు లక్షల రుణమాఫీ అసెంబ్లీ ఎన్నికలలో వచ్చిన మెజార్టీ తగ్గకుండా చూసుకోవాలి మంత్రులు, పార్లమెంట్ ఇంఛార్జులతో సిఎం రేవంత్…

ఛత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ ఏడుగురు మావోలు మృతి

సిరా న్యూస్,రాయ్‌పూర్; ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లా అంబుజ్‌మడ్ అటవీ ప్రాంతంలో మంగళవారం ఉదయం ఎన్‌కౌంటర్ జరిగింది. మావోయిస్టులు-భద్రతా బలగాలకు మధ్య…

మే 1 న తెలుగు రాష్ట్రాలలో బ్యాంక్స్ కు సెలవు

సిరా న్యూస్,హైదరాబాద్; మే 1 వ తేదీన(బుధవారం) కొన్ని రాష్ట్రాలలో బ్యాంక్ సెలవు ప్రకటించారు. వాటిలో తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్నాటక,…

తెలంగాణ పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలు విడుద‌ల‌

టెన్త్ ఫ‌లితాల్లో 91.31 ఉత్తీర్ణ‌త శాతం న‌మోదు బాలిక‌లు 93.23 శాతం ఉత్తీర్ణ‌త‌ బాలురు 89.42 శాతం ఉత్తీర్ణ‌త 3,927 స్కూల్స్‌లో…