సిరా న్యూస్,శ్రీశైలం;
అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వాముల వారి శ్రీశైల దేవస్థానంలో భక్తుల నిత్య అన్నదాన పథకానికి విరాళా దాతలు రూ. 1,00,116/-లను భీమిరెడ్డి కోటిరెడ్డి, విజయవాడ. ఈ మొత్తాన్ని శ్రీశైల దేవస్థానం పర్యవేక్షకులు టి. హిమబిందుకు అందజేయడం జరిగింది దర్శనం అనంతరము దాతలకు తగు రశీదు, లడ్డు ప్రసాదాలు, శేషవస్త్రం శ్రీశైల దేవస్థానం పర్వేక్షకురాలు టి హిమబిందు చేతుల మీదుగా శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వాముల వారి జ్ఞాపికను దాతలకు అందజేశారు