సిరా న్యూస్,ఖానాపూర్ టౌన్
డాక్టర్ నీలిమకు వెండి వినాయకుని ప్రతిమ అందజేత
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం మస్కాపూర్ గ్రామానికి చెందిన డాక్టర్ వేణుగోపాలకృష్ణ సతీమణి వైద్యురాలు డా. నీలిమా వేణుగోపాల కృష్ణ కి మొదటి బహమతి లభించింది. నిజామాబాదు వైద్యకళా శాలలో నిర్వహించిన లక్కీ డ్రాలో డాక్టర్ నీలిమ కి వెండి వినాయకుని ప్రతి మ అందించారు. గణేష్ నవరత్రుల సందర్భంగా డాక్టర్ నీలిమ ప్రముఖ వైద్యులు డాక్టర్ వేణుగోపాలకృష్ణ సతీ మణి నిజామాబాదు బయోకెమిస్త్రీ విభాగంలో పిజి వైద్యవిద్య నభ్యసిస్తున్నారు. డాక్టర్ వేణుగోపాలకష్ణ ఈ కానుకను ప్రిన్సిపల్ డాక్టర్ శివప్రసాద్ నుంచి అందుకున్నారు. బయోకెమిస్ట్రీ విభాగం అధిపతి ఇంచార్జి ప్రొఫెసర్, శ్రీమతి డా. స్వాతి సమక్షంలో డా. వేణు గోపాలకృష్ణ , అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జైభీం, డా. సందీప్, ప్రియాంక, ఫాతిమా, మునవర్ చంద్రకాంత్ , ట్యూటర్స్ రాజు,మాధవి విధ్యార్థులు సంతోష్ , శ్రీహరి పాల్గొని. డాక్టర్ నీలిమ ని అభినందించారు.డా. రమేష్ రెడ్డి , .డా . శివ,డా. శ్రీనివాస్, వినోద్ , అభి, రాజు, ప్రశంత్ , ఉదయ్ చంద్ర, అంజి డా. నీలిమా వేణుగోపాలకృష్ణ కి శుభాకాంక్షలు తెలిపారు.