కట్టుకున్నోడే కాలయముడు..
కత్తితో కోసిన కసాయి భర్త
సిరా న్యూస్,నిర్మల్;
నిర్మల్ జిల్లా మామడ మండలo లోని దిమ్మదుర్తి గ్రామంలో అర్ధరాత్రి నిద్రిస్తున్న భార్యను చంపిన భర్త పరారీ లో వున్నాడు. సుర నర్సయ్య (61), భార్య తో ఎప్పుడు కలహాలు పెట్టుకునేవాడు. తనకి ద్విచక్ర వాహనం కొనివ్వలేదని కోపం పెంచుకున్నారు. శుక్రవారం రాత్రి కుడా భార్యాభర్తల మధ్య గోడవ జరిగింది. భార్య సుర లక్ష్మి ని (49) అర్థరాత్రి పదునైన ఆయుధంతో గొంతు కోసి చంపి పరారయ్యాడు