సిరా న్యూస్,ఒంగోలు;
రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్వయంగా ఆస్పత్రికి పంపించారు. త్రోవగుంట పైవంతెనపై బైక్ ను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టి వేగంగా వెళ్లింది. – ప్రమాదం విషయం తెలుసుకుని బాధితుణ్ని మంత్రి గొట్టిపాటి ఆస్పత్రికి పంపారు. ఒంగోలు కిమ్స్ ఆస్పత్రికి ఫోన్ చేసి అంబులెన్స్ పిలిపించి పంపారు.