మంత్రి సంధ్యారాణి ఎస్కార్టు వాహనానికి ప్రమాదం

సిరా న్యూస్,విజయనగరం;
మంత్రి సంధ్యారాణి ఎస్కార్ట్ వాహనానికి ప్రమాదం జరిగింది. ఎస్కార్ట్ వాహనాన్ని మరో వాహనం ఢీకొంది. ఘటనలో నలుగురు కానిస్టేబుల్ కు గాయాలు అయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. విజయనగరం జిల్లా భూసాయవలస దగ్గర ఘటన జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *