సిరా న్యూస్,తిరుమల;
తిరుమల మొదటి ఘాట్ రోడ్ లో చివరి మలుపు వద్ద బొలెరో కారు అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టింది. ప్రమాదంలో తమిళనాడు రాష్ట్రం క్రిష్ణగిరికి చెందిన కళ్యాణ్ సుందరం, మంజుల, ప్రియలు గాయాలయ్యాయి. క్షతగాత్రులను అంబులెన్స్ లో రుయా ఆసుపత్రికి తరలించారు..