సిరాన్యూస్, జిల్లా కాల్వ శ్రీరాంపూర్
పరిసరాలను శుభ్రంగా ఉంచాలి : పంచాయతీ కార్యదర్శి జి. సత్యనారాయణ రెడ్డి
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని పంచాయతీ కార్యదర్శి జి. సత్యనారాయణ రెడ్డి అన్నారు. శుక్రవారం పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని శుక్రవారం గ్రామంలో పారిశుధ్య పనులను ఆయన పరిశీలించారు. అనంతరం గడ్డి మందు ను స్ప్రే చేయించారు.కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి, సిబ్బంది పాల్గొన్నారు.