గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు
సిరా న్యూస్, ఒంగోలు;
ప్రకాశం జిల్లా గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబా బు సంచలన ప్రక టన చేశారు.తాను రాజకీయాల్నుం చి తప్పుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్తుత రాజకీయాల్లో ఇమడలేకే తప్పుకుంటు న్నట్లుపేర్కొన్నారు.ఆరోగ్యం కూడా సహకరించడంలేదన్నారు. ప్రకాశం జిల్లాకు మాగుంట చేసిందేంలేదన్నారు. తన నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలతో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని అన్నా రాంబాబుతెలిపారు. ఇప్పటికే మాజీ మంత్రి పేర్ని నాని వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించా రు. వైసీపీలో నియోజకవర్గ ఇన్ ఛార్జ్ ల మార్పు పెను దుమారమే రేపుతోం ది. కొందరు నేతలు పార్టీ మారేందుకుచూస్తుంటే, మరికొంత మంది రాజకీ యాల్నుంచి తప్పుకుంటున్నారు.