కొలిమిగుండ్లలో తహసిల్దార్ బాల ఈశ్వర్ రెడ్డిని కలిసిన ఎమ్మార్పీఎస్ నాయకులు…

సిరా న్యూస్,కొలిమిగుండ్ల;

కొలిమిగుండ్ల మండలంలోని స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన తహసిల్దార్ బాల ఈశ్వర్ రెడ్డిని కలిసిన ఏపీ ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు కృష్ణయ్య, గౌరవాధ్యక్షుడు బాల కంబయ్య, బాల ఉసేని, పెట్నికోట శీను, బాల పుల్లయ్య, రాజు, నాగిశెట్టిపల్లె వెంకటన్న, ఓబులేసు, పెద్ద వెంతుర్ల నరసింహుడు, బందార్ల పల్లె ఓబులేసు, ఇంకా పెద్ద సంఖ్యలో ఎమ్మార్పీఎస్ నాయకులు కార్యకర్తలు కలిసి తహసిల్దార్ బాల ఈశ్వర్ రెడ్డిని శాలువా కప్పి పూలమాలతో ఘనంగా సన్మానించారు. త్వరలోనే దళితుల సమస్యలను పరిష్కరిస్తానని తహసిల్దారు తెలిపినట్లు ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు కృష్ణయ్య తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *