సిరాన్యూస్, బేల
ఈనెల 26లోగా డిగ్రీ ఫీజు చెల్లించాలి :కీర్తన డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ డా వరప్రసాద్ రావు
కాకతీయ విశ్వ విద్యాలయం పరిధి లో డిగ్రీ చదువుతున్న విద్యార్థులు మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్ లాగ్ పరీక్ష ఫీ చెల్లింపు ఈ నెల 26 చివరి తేదీ అని బేలా కీర్తన డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ డా వరప్రసాద్ రావు ఒక ప్రకటన లో పేర్కొన్నారు. సకాలంలో ఫీజు చెల్లింపు జరిపి అపరాధ రుసుము లేకుండా ఉండాలని తెలిపారు.పూర్తి సమాచారం కోసం కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డా గెడం ప్రవీణ్ , పరీక్ష ల బ్రాంచ్ ఇంచార్జి సాగర్, సహాయకులు అనికేత్ ని గాని సంప్రదించవచ్చని తెలిపారు.