మంత్రి ఎక్కడా ‘పడుకో’ అనలేదు: సురేఖ లాయర్

సిరా న్యూస్,హైదరాబాద్;
అక్కినేని నాగార్జున కుటుంబంపై మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను సమర్థించే క్రమంలో ఆమె లాయర్ కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. ‘సురేఖ ఎక్కడా ‘పడుకో’ అనలేదు. అసభ్యకరంగా మాట్లాడలేదు. నాగార్జున కుటుంబానికి పరువు నష్టం కలిగించేలా ఆమె ఏం మాట్లాడలేదు. దీనిపై డిఫమేషన్ వేయడం నవ్వులాటగా ఉంది. ఈ కేసులో సురేఖ కచ్చితంగా గెలుస్తారు. సినిమా వాళ్లు ఏంటో అందరికీ తెలుసు’ అని ఆమె లాయర్ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *